ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థి మృతి

by సూర్య | Mon, Oct 03, 2022, 05:20 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామం లో క్రికెట్ ఆడేందుకు వెళ్లి పక్కనే ఉన్న చెరువులో ఈతకు వెళ్లిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి రాకేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. అర్ధవీడు మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన పోరుమామిళ్ల గాలయ్య లక్ష్మీ దంపతుల ఏకైక కుమారుడు రాకేష్ ను చదివించే స్తోమత లేక రాయవరం గ్రామంలో తాతయ్య దగ్గరకు పంపించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు చదివిస్తున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM