by సూర్య | Fri, Sep 23, 2022, 07:31 PM
మండలి సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు దుర్మార్గమైన చర్య అని మాజీ శాసన మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉదయం పత్రిక నుంచి ఆయన జర్నలిస్టుగా కొనసాగుతున్నారని,ఫోన్లో వచ్చిన ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కారణంగా ఆయన అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులు ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వృత్తిధర్మం అన్నారు. ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Latest News