ప్రముఖ రచయిత్రి మృతి

by సూర్య | Fri, Sep 23, 2022, 06:35 PM

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి హిలరీ మాంటెల్‌ (70) శుక్రవారం కన్నుమూశారు. వోల్ఫ్‌ హాల్‌ ట్రయాలజీ అనే పుస్తకాన్ని ఆమె 2009లో రాశారు. దానికి సీక్వెల్‌గా 2012లో బ్రింగ్‌ అప్‌ ది బాడీస్‌ అనే పుస్తకాన్ని రచించారు. ఈ రెండు పుస్తకాలకు గానూ ఆమెకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్కింది. ఈ రెండు పుస్తకాలు రికార్డు స్థాయిలో 50 లక్షల కాపీలు విక్రయించబడ్డాయి. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Latest News

 
జనసేన పార్టీకి గుడ్‌న్యూస్.. ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Tue, Apr 16, 2024, 07:22 PM
వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష.. 28 ఏళ్ల కిందటి కేసులో కోర్టు తీర్పు Tue, Apr 16, 2024, 07:17 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల్ని బుక్ చేస్కోండి Tue, Apr 16, 2024, 07:10 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేవలం 5 రూపాయలే.. Tue, Apr 16, 2024, 07:06 PM
భర్తల కోసం రంగంలోకి నేతల సతీమణులు...ఏపీలో ఆసక్తికర సీన్ Tue, Apr 16, 2024, 07:03 PM