సిఫార్సు లెటర్స్ పై 'టీటీడీ' కీలక నిర్ణయం

by సూర్య | Fri, Sep 23, 2022, 06:28 PM

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కీలక విషయం తెలిపారు. సెప్టెంబర్ 27వ తేది నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకే బ్రహ్మోత్సవ రోజుల్లో ఎవ్వరికీ రిఫెరల్ దర్శనాలు ఉండవని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల టైంలో భక్తులు తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించమని స్పష్టం చేశారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM