by సూర్య | Fri, Sep 23, 2022, 06:28 PM
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కీలక విషయం తెలిపారు. సెప్టెంబర్ 27వ తేది నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకే బ్రహ్మోత్సవ రోజుల్లో ఎవ్వరికీ రిఫెరల్ దర్శనాలు ఉండవని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల టైంలో భక్తులు తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించమని స్పష్టం చేశారు.
Latest News