by సూర్య | Fri, Sep 23, 2022, 05:06 PM
తెలుగుదేశం పార్టీ అధినేతపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కుప్పంలో ఘాటైన వాక్యాలు చేశారు. కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్ అంటూ చెబుతూనే, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు హైదరాబాదుకు లోకల్ కుప్పానికి నాన్ లోకల్ అన్నారు. కుప్పానికి చంద్రబాబు చేసింది ఏమి లేదని, అసలు కుప్పం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదని విమర్శించారు. కుప్పంలో ఒక్క డబుల్ రోడ్డు వేయలేదని, ఎన్నికల సమయంలో కుప్పం ప్రజలకు చెవిలో పూలు పెట్టి మోసం చేస్తున్నారని విమర్శించారు.
Latest News