భార్య రూ. 500 ఇవ్వలేదని భర్త ఆత్మహత్య

by సూర్య | Fri, Sep 23, 2022, 05:04 PM

మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. భగవాన్ రామ్‌జీ శర్మ (35), చాందినీదేవి దంపతులకు సోమవారం రాత్రి గొడవ జరిగింది. రూ.500లు ఇవ్వకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యను రామ్‌జీ బెదిరించాడు. మెడ చుట్టూ చీరను చుట్టుకుని ఫ్యాన్ కింద నిల్చున్నాడు. ఆ సమయంలో పొరపాటున చీర సీలింగ్‌కు చిక్కుకుని మెడకు బిగుసుకుంది. దీంతో క్షణాల్లోనే అతడు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM