మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం

by సూర్య | Fri, Sep 23, 2022, 04:45 PM

తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసీపీ  నేతల బ్యానర్లు  వెలిసాయి. రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర  శుక్రవారం రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో బ్యానర్లు వెలసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ‘మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నలుగుతాం’ అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Latest News

 
ఏటీఎం వ్యాన్ లో రూ.65 లక్షలు నగదు చోరీ Fri, Apr 19, 2024, 03:10 PM
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM
పాఠశాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే! Fri, Apr 19, 2024, 03:03 PM
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM