అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నిరసన

by సూర్య | Fri, Sep 23, 2022, 04:32 PM

ఉండి నియోజకవర్గం ఆకివీడులో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నందమూరి తారకరామారావు గారిని,తెలుగుజాతిని కించపరిచేలా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారుస్తూ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ ఆకివీడు డైలీ మార్కెట్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ గారి పేరునే కొనసాగించాలని టీడీపీ నాయకులూ మంతెన రామరాజు  డిమాండ్ చేసారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నియోజకవర్గ నాయకులు తో కలిసి జీవో ప్రతులను తగలబెట్టడం జరిగినది.

Latest News

 
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM