by సూర్య | Fri, Sep 23, 2022, 04:21 PM
రేపల్లె పట్టణంలోని 25 వ వార్డులో ఈనెల 24వ తేదీ ఉదయం ఏడు గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని వైసీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, యువ నాయకుడు మోపిదేవి రాజీవ్ పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాధాకృష్ణమూర్తి కోరారు.
Latest News