by సూర్య | Fri, Sep 23, 2022, 04:04 PM
యూపీలోని బలియా జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక సెప్టెంబర్ 16న తన చెల్లితో కలిసి స్కూలుకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆ ఇద్దరినీ నిందితుడు కిడ్నాప్ చేసి, ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బాలికను కోసం తీవ్రంగా గాలించి, నిందితుడి చెర నుంచి విడిపించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Latest News