స్కూలుకు వెళ్తున్న బాలికపై అత్యాచారం

by సూర్య | Fri, Sep 23, 2022, 04:04 PM

యూపీలోని బలియా జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక సెప్టెంబర్ 16న తన చెల్లితో కలిసి స్కూలుకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆ ఇద్దరినీ నిందితుడు కిడ్నాప్ చేసి, ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బాలికను కోసం తీవ్రంగా గాలించి, నిందితుడి చెర నుంచి విడిపించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Latest News

 
పామూరులో నలుగురు వాలంటీర్లు రాజీనామా Sat, Apr 20, 2024, 12:11 PM
కిష్టంపల్లిలో టిడిపి నాయకుల ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 12:09 PM
కనిగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేయాలి: సుధాకర్ బాబు Sat, Apr 20, 2024, 12:06 PM
రెండవ రోజు మూడు నామినేషన్లు దాఖలు Sat, Apr 20, 2024, 12:05 PM
ఇసుక వేస్తే రాలని జనం... భారీగా హాజరైన టిడిపి శ్రేణులు Sat, Apr 20, 2024, 12:03 PM