తాడేపల్లి జెడ్పీ పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్ నేతల నిరసన

by సూర్య | Fri, Sep 23, 2022, 02:58 PM

తాడేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వద్ద శుక్రవారం టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల పిల్లలతో తరగతి గదులు శుభ్రం చేయించడం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు స్కూల్ ఆవరణను చీపురులతో వూడ్చి తమ నిరసన తెలిపారు. విద్యను చెప్పాల్సిన చోట విద్యార్థులతో చాకిరీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
కొంగపాడులో వాలంటరీలు రాజీనామా Fri, Apr 19, 2024, 03:23 PM
పొలాల్లో బర్లీ పొగాకు తాళ్ళు చోరీ... కేసులు నమోదు Fri, Apr 19, 2024, 03:21 PM
ఏటీఎం వ్యాన్ లో రూ.65 లక్షలు నగదు చోరీ Fri, Apr 19, 2024, 03:10 PM
అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలి Fri, Apr 19, 2024, 03:07 PM
80 కుటుంబాలు వైసిపి లో చేరిక Fri, Apr 19, 2024, 03:05 PM