వారి ఖాతాల్లో రూ.18,750 జమ

by సూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ చేయూత మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థికసాయాన్ని జమ చేశారు. ఈ పథకం కింద 45-60 ఏళ్ల వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM