మరుగుదొడ్లు శుభ్రం చేసిన చిన్నారులు

by సూర్య | Fri, Sep 23, 2022, 01:35 PM

మధ్యప్రదేశ్‌లో ఇటీవల చిన్నారులతో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయించిన ఘటన దుమారం రేపుతోంది. గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షపు నీరు రావడంతో చిన్నారులే వాటిని శుభ్రం చేశారని డీఈఓ సోనమ్ జైన్ అన్నారు. ఈ వివాదంపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా ఆదేశించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM