కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. నెటిజన్లు ఫిదా

by సూర్య | Fri, Sep 23, 2022, 01:16 PM

తమిళనాడులోని అడవుల్లో ఓ పిల్ల ఏనుగును అధికారులు రెస్క్యూ చేసి, రక్షించారు. ఆ తర్వాత అది తల్లి ఏనుగు వద్దకు వెళ్లి పోయింది. అయితే తన బిడ్డను అధికారులు రక్షించారని ఆ ఏనుగు గ్రహించింది. అడవిలోకి వెళ్తూ వెళ్తూ తొండం ఎత్తి, కృతజ్ఞత తెలిపింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఏనుగు కృతజ్ఞత చూపించడం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM