by సూర్య | Fri, Sep 23, 2022, 01:13 PM
కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం చేపట్టిన ఒకరోజు 'బంద్' హింసాత్మకంగా మారింది. వివిధ ప్రాంతాలలో కేఎస్ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక కొల్లాం ప్రాంతంలో ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాద ఆరోపణలతో 15 రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ ప్రతినిధులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో పీఎఫ్ఐ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
Latest News