పీఎఫ్ఐ ఆందోళనలతో అట్టుడుకుతున్న కేరళ

by సూర్య | Fri, Sep 23, 2022, 01:13 PM

కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) శుక్రవారం చేపట్టిన ఒకరోజు 'బంద్' హింసాత్మకంగా మారింది. వివిధ ప్రాంతాలలో కేఎస్ఆర్‌టీసీ బస్సులపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇక కొల్లాం ప్రాంతంలో ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాద ఆరోపణలతో 15 రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ ప్రతినిధులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీంతో పీఎఫ్ఐ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

Latest News

 
వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చెరికలు Sat, Apr 20, 2024, 12:30 PM
ఇంటి దొంగే అసలు దొంగ.. ఎస్పీ వెల్లడి Sat, Apr 20, 2024, 12:30 PM
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ Sat, Apr 20, 2024, 12:28 PM
జగనన్న తోనే సంక్షేమాలు - చంద్రశేఖర్ Sat, Apr 20, 2024, 12:25 PM
వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు Sat, Apr 20, 2024, 12:24 PM