by సూర్య | Fri, Sep 23, 2022, 01:13 PM
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు ముంబైకి తీసుకెళ్లారు. మూడు వారాల క్రితం మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
Latest News