ప్రజా దర్బార్ లో అర్జీల స్వీకరణ

by సూర్య | Fri, Sep 23, 2022, 11:48 AM

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని నిడుజివ్వి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించే విధంగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని దీనివల్ల ప్రతి పథకం ఇంటి ముంగిటికే చేరుతున్నాయని తెలిపారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM