నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు

by సూర్య | Fri, Sep 23, 2022, 11:36 AM

ఏపీ సీఎం జగన్ నేడు వైఎస్సార్‌ చేయూత పథకం కింద మూడో విడత సాయాన్ని జమచేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM