చంద్రబాబు బీసీల ద్రోహి : విడదల రజిని

by సూర్య | Thu, Sep 22, 2022, 11:22 PM

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేశారని మంత్రి విడుదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును బీసీల ద్రోహిగా అభివర్ణించారు. బీసీలకు న్యాయం చేసింది జగన్ అని చెప్పారు. సీఎం జగన్ కు ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉందని అందుకే కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM