తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్.. ఎంత మైలేజ్ అంటే?

by సూర్య | Thu, Sep 22, 2022, 10:36 PM

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్ జరిగింది. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్ మీదుగా కొండపైకి వెళ్లింది. ఈ బస్సు పనితీరును పరిశీలించిన అధికారులు... ఊహించిన దానికంటే అధికంగా మైలేజ్ వస్తుందని తెలిపారు. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. తిరుమల ఘాట్ రోడ్డులో 180 కి.మీ ప్రయాణించింది. తిరుపతి - - రాజంపేట మధ్య జరిగిన ట్రైల్ రన్లో 280 కి.మీ మైలేజ్ వచ్చినట్లు ప్రకటించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM