ఇరాన్ ఘర్షణల్లో 31 మంది మృతి

by సూర్య | Thu, Sep 22, 2022, 10:15 PM

ఇరాన్ హిజాబ్ అంశంపై చెలరేగిన వివాదంలో తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసు కస్టడీలో యువతి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హిజాబ్ సరిగా ధరించకపోవడంతో బాలికను పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత మృతి చెందింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM