రేపు కుప్పంలో సీఎం జగన్ పర్యటన

by సూర్య | Thu, Sep 22, 2022, 08:43 PM

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించిన సీఎం రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచే చేయూత పథకం మూడో విడత నిధులను కూడా విడుదల చేయనున్నారు.

Latest News

 
అత్యధిక మెజార్టీతో డాక్టర్ రాజేష్ ను గెలిపించుకుంటాం Wed, Apr 24, 2024, 11:38 AM
4.5 కేజీల బాల భీముడు పుట్టాడు! Wed, Apr 24, 2024, 11:09 AM
కాలజ్ఞాన సన్నిధిలో సినీ నటుడు సుమన్ Wed, Apr 24, 2024, 11:09 AM
ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ Wed, Apr 24, 2024, 10:40 AM
నేడు తిరుమల దర్శన టిక్కెట్లు విడుదల Wed, Apr 24, 2024, 10:38 AM