by సూర్య | Thu, Sep 22, 2022, 08:43 PM
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన జగన్ తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించిన సీఎం రేపు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచే చేయూత పథకం మూడో విడత నిధులను కూడా విడుదల చేయనున్నారు.
Latest News