దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి

by సూర్య | Thu, Sep 22, 2022, 08:09 PM

దుర్గగుడి పరిసర ప్రాంతాలను హోంమంత్రి తానేటి వనిత గురువారం పరిశీలించారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పున్నమి ఘాట్, పార్కింగ్ ఏరియా, సానిటేషన్, క్యూ లైన్, ఇతర వసతి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
అంబుజా చేతికి ‘మై హోమ్’ గ్రైండింగ్ యూనిట్ Tue, Apr 16, 2024, 10:43 AM
'2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు' Tue, Apr 16, 2024, 10:42 AM
బాలకృష్ణ, పవన్‌పై ఈసీకి ఫిర్యాదు Tue, Apr 16, 2024, 10:41 AM
సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక విషయాలు Tue, Apr 16, 2024, 10:40 AM
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ Mon, Apr 15, 2024, 10:14 PM