by సూర్య | Thu, Sep 22, 2022, 07:13 PM
ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విదిస్తూ ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, వినియోగం, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది. ఈ నిబంధనను పాటించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపింది. నవంబర్ 1వ తేది నుంచి ఈ నిషేధం అమలు కానుంది.
Latest News