సెప్టెంబర్ 27న నిరుద్యోగులకు జాబ్ మేళా

by సూర్య | Thu, Sep 22, 2022, 06:26 PM

ఎన్టీఆర్ జిల్లా APSSDC ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, విజయవాడలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి డా పి నరేష్ కోరారు. 18-32 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ITI, Inter, డిప్లమో, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు: 9032633548, సంప్రదించగలరు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM