![]() |
![]() |
by సూర్య | Thu, Sep 22, 2022, 06:26 PM
ఎన్టీఆర్ జిల్లా APSSDC ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, విజయవాడలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి డా పి నరేష్ కోరారు. 18-32 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ITI, Inter, డిప్లమో, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు: 9032633548, సంప్రదించగలరు.
Latest News