సెప్టెంబర్ 27న నిరుద్యోగులకు జాబ్ మేళా

by సూర్య | Thu, Sep 22, 2022, 06:26 PM

ఎన్టీఆర్ జిల్లా APSSDC ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, విజయవాడలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి డా పి నరేష్ కోరారు. 18-32 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ITI, Inter, డిప్లమో, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు: 9032633548, సంప్రదించగలరు.

Latest News

 
ఏపీని వణికిస్తున్న మిచౌంగ్ తుఫాన్....కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు Tue, Dec 05, 2023, 07:37 PM
ఏపీ హైకోర్టులో అమరావతి రైతుల పిటిషన్...జీవోను రద్దు చేయాలని కోరిన రైతులు Tue, Dec 05, 2023, 07:36 PM
విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మూసివేత Tue, Dec 05, 2023, 07:25 PM
చంద్రబాబుపై సీఐడీ పీటి వారెంట్లు...తోసిపుచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు Tue, Dec 05, 2023, 06:14 PM
తిరుమలలో అన్నప్రసాదంపై విమర్శలు...నాణ్యత సరిగా లేదని భక్తుల ఆరోపణలు Tue, Dec 05, 2023, 06:12 PM