ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

by సూర్య | Thu, Sep 22, 2022, 04:13 PM

కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. మూడవ విడత వైయస్సార్ చేయూత ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, భరత్, రెస్కో చైర్మన్ సెందిల్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి Fri, Mar 29, 2024, 12:18 PM
ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ వెంటే పరిటాల కుటుంబం: సునీత Fri, Mar 29, 2024, 12:09 PM
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ రెండు రోజులుగా తనిఖీలు Fri, Mar 29, 2024, 12:06 PM
పూర్తి స్థాయిలో అమలు కానీ ఎన్నికల కోడ్ Fri, Mar 29, 2024, 12:05 PM
వృద్ధాప్య పెన్షన్ 3 వేల నుంచి 4 వేలకు పెంచుతాం: చంద్రబాబు Fri, Mar 29, 2024, 12:04 PM