రానున్న ఎన్నికల్లోవైసీపీకి బుద్ధి చెప్పాలి: బీజేపీ శ్రేణులు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:12 PM

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పోవాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. మణి వర్మ అన్నారు. గంగాధర నెల్లూరు మండలం వర్త్తూరు గ్రామ పంచాయితీలో ప్రజా పోరు సభను జిల్లా కోశాధికారి హరినాధ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM