రానున్న ఎన్నికల్లోవైసీపీకి బుద్ధి చెప్పాలి: బీజేపీ శ్రేణులు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:12 PM

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పోవాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. మణి వర్మ అన్నారు. గంగాధర నెల్లూరు మండలం వర్త్తూరు గ్రామ పంచాయితీలో ప్రజా పోరు సభను జిల్లా కోశాధికారి హరినాధ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM