by సూర్య | Thu, Sep 22, 2022, 03:57 PM
నిజాంపట్నం మండలంలోని ముత్తుపల్లి గ్రామంలో జరుగుతున్న గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతున్నాయా లేదా అని ప్రజల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని అధికారులను ఆదేశించారు. పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు
Latest News