నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల

by సూర్య | Fri, Apr 26, 2024, 10:32 PM

నిరుద్యోగులను సీఎం జ‌గ‌న్ మోసం చేశార‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. "ప్రతి సంక్రాంతికి జాబ్‌ క్యాలెండర్‌ వేస్తామన్నారు. సంక్రాతులు వచ్చాయి.. వెళ్లాయి. జాబ్‌ క్యాలెండర్‌ మాత్రం ఒక్కటీ రాలేదు. ఉద్యోగ నోటిఫికేష్ల కోసం యువత వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన జ‌గ‌న్.. చివర్లో ఓ దగా డీఎస్సీ తెచ్చి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు." అని చింతలపూడి స‌భ‌లో షర్మిల మండిపడ్డారు.


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM