రాష్ట్రానికి టీడీపీ అవసరం ఎంతైనా ఉంది

by సూర్య | Thu, Apr 25, 2024, 06:44 PM

ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు ఓట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌  పేర్కొన్నారు. బుధవారం పోరంకి, యనలకుదురులలో జరిగిన శంఖారావం పాదయాత్రల్లో వారు పాల్గొని మాట్లాడారు. వారి వెంట వడ్లమూడి శుభశేఖర్‌, మంచినేని పరమేష్‌, అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, ధనేకుల బార్గవ్‌, బలగం నాగరాజు, పాదాల ప్రభాకరరావు, మల్లంపాటి విజయలక్ష్మి, మన్నెం నాగలక్ష్మి, వల్లభనేని విష్ణు, వడ్డీ జీవ, వంశీకృష్ణ, కవాటి బుజ్జి, పొట్లూరి కిరణ్‌, చెన్నుపాటి వెంకటేశ్వరరావు, గోగినేని రామారావు, బెజవాడ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM