by సూర్య | Thu, Apr 25, 2024, 06:44 PM
ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు ఓట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం పోరంకి, యనలకుదురులలో జరిగిన శంఖారావం పాదయాత్రల్లో వారు పాల్గొని మాట్లాడారు. వారి వెంట వడ్లమూడి శుభశేఖర్, మంచినేని పరమేష్, అనంతనేని ఆజాద్, మొక్కపాటి శ్రీనివాస్, శొంఠి శివరాంప్రసాద్, ధనేకుల బార్గవ్, బలగం నాగరాజు, పాదాల ప్రభాకరరావు, మల్లంపాటి విజయలక్ష్మి, మన్నెం నాగలక్ష్మి, వల్లభనేని విష్ణు, వడ్డీ జీవ, వంశీకృష్ణ, కవాటి బుజ్జి, పొట్లూరి కిరణ్, చెన్నుపాటి వెంకటేశ్వరరావు, గోగినేని రామారావు, బెజవాడ వెంకటేష్ పాల్గొన్నారు.
Latest News